News Wednesday, March 15, 2017 - 10:02
Submitted by andhra on Wed, 2017-03-15 10:02
Select District:
News Items:
Description:
New Technology required for the marine fishermen: మత్స్యకారులకు ఆధునిక సమాచారం వ్యవస్థ అవసరం: మత్స్యకారులకు ఆధునిక సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు తెలిపారు. IBM సంస్థ ఆధ్వర్యంలోని బృందం మత్స్యశాఖ కమీషనర్ శ్రీ రాంశంకర్ నాయక్ ఆధ్వర్యంలోని మంగళవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి పలు సూచనలు చేసారు. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫానులు మరియు వాయుగుండాల సమాచారాన్ని ఇప్పటికే మత్స్యకారులకు అందిస్తున్నామన్నారు. మరింత మెరుగైన సమాచారం అందించి వారి ఉత్పత్తలను అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు సహకరించాలని IBM సంస్థ ప్రతినిధులను కోరారు.
Regional Description:
మత్స్యకారులకు ఆధునిక సమాచారం వ్యవస్థ అవసరం: మత్స్యకారులకు ఆధునిక సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు తెలిపారు. IBM సంస్థ ఆధ్వర్యంలోని బృందం మత్స్యశాఖ కమీషనర్ శ్రీ రాంశంకర్ నాయక్ ఆధ్వర్యంలోని మంగళవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి పలు సూచనలు చేసారు. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫానులు మరియు వాయుగుండాల సమాచారాన్ని ఇప్పటికే మత్స్యకారులకు అందిస్తున్నామన్నారు. మరింత మెరుగైన సమాచారం అందించి వారి ఉత్పత్తలను అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు సహకరించాలని IBM సంస్థ ప్రతినిధులను కోరారు.