News Tuesday, September 12, 2023 - 12:38

News Items: 
Description: 
SBI PO: ఎస్బీఐ పీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. : ఎస్బీఐ పీవో అప్లికేషన్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వివరాలు.. * ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల సంఖ్య: 2,000 పోస్టులు పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810. అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.04.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960. తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. ముఖ్యమైన తేదీలు... ➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు. ➥ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు. ➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం. ➥ స్టేజ్ 1- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2023. ➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్, డిసెంబర్ 2023. ➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్/ డిసెంబర్ 2023. ➥ స్టేజ్ 2- ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 2023/ జనవరి 2024. ➥ ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2023/ జనవరి 2024. ➥ ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024. ➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024. ➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024. ➥ తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/ మార్చి 2024. ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2023, అక్టోబరు మొదటివారం నుంచి. ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2023, అక్టోబరు రెండోవారం నుంచి
Regional Description: 
SBI PO: ఎస్బీఐ పీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. : ఎస్బీఐ పీవో అప్లికేషన్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వివరాలు.. * ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీల సంఖ్య: 2,000 పోస్టులు పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810. అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.04.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960. తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. ముఖ్యమైన తేదీలు... ➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు. ➥ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు. ➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం. ➥ స్టేజ్ 1- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2023. ➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్, డిసెంబర్ 2023. ➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్/ డిసెంబర్ 2023. ➥ స్టేజ్ 2- ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 2023/ జనవరి 2024. ➥ ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2023/ జనవరి 2024. ➥ ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024. ➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024. ➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024. ➥ తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/ మార్చి 2024. ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2023, అక్టోబరు మొదటివారం నుంచి. ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2023, అక్టోబరు రెండోవారం నుంచి