News Tuesday, July 25, 2023 - 11:50

Select District: 
News Items: 
Description: 
AWES: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్ పోస్టులు, అర్హతలివే! ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్ పోస్టులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్ఈడీ/ పీజీ/ డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్, టెట్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్లో నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. వివరాలు.. * పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) * ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) * పీఆర్టీ(ప్రైమరీ టీచర్) అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్ఈడీ/ పీజీ/ డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్, టెట్ అర్హత సాధించాలి. వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది. ముఖ్యమైనతేదీలు.. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 10.09.2023. అడ్మిట్ కార్డులు విడుదల: 20.09.2023. పరీక్ష తేది: 30.09.2023-01.10.2023. ఫలితాలు విడుదల: 23.10.2023.
Regional Description: 
AWES: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్ పోస్టులు, అర్హతలివే! ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్ పోస్టులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్ఈడీ/ పీజీ/ డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్, టెట్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్లో నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. వివరాలు.. * పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) * ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) * పీఆర్టీ(ప్రైమరీ టీచర్) అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్ఈడీ/ పీజీ/ డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్, టెట్ అర్హత సాధించాలి. వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది. ముఖ్యమైనతేదీలు.. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 10.09.2023. అడ్మిట్ కార్డులు విడుదల: 20.09.2023. పరీక్ష తేది: 30.09.2023-01.10.2023. ఫలితాలు విడుదల: 23.10.2023.