News Monday, July 17, 2023 - 12:11

Select District: 
News Items: 
Description: 
UCIL: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 122 గ్రూప్ ఎ, బి పోస్టులు, అర్హతలివే! ఝార్ఖండ్లోని జాదుగూడ మైన్స్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది గ్రూప్ ఎ, బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. యూసీఐఎల్ ఉద్యోగాలు ఝార్ఖండ్లోని జాదుగూడ మైన్స్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది గ్రూప్ ఎ, బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించి, ఆఫ్లైన్ విధానంలో ఆగస్టు 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. * మొత్తం పోస్టుల సంఖ్య: 122. ➥గ్రూప్-ఎ: 44 పోస్టులు ➥ గ్రూప్-బి: 78 పోస్టులు పోస్టులు.. 1) జనరల్ మేనేజర్ 2) డిప్యూటీ జనరల్ మేనేజర్ 3) అడిషనల్ మేనేజర్ 4) అసిస్టెంట్ మేనేజర్ 5) డిప్యూటీ మేనేజర్ 6) చీఫ్ సూపరింటెండెంట్ 7) డిప్యూటీ సూపరింటెండెంట్ 8) అసిస్టెంట్ సూపరింటెండెంట్ 9) మేనేజర్ 10) కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ 11) సూపర్వైజర్ 12) ఫోర్మ్యాన్ 13) సైంటిఫిక్ అసిస్టెంట్ అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 18.08.2023 నాటికి పోస్టులను అనుసరించి 30 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా. వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2023.
Regional Description: 
UCIL: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 122 గ్రూప్ ఎ, బి పోస్టులు, అర్హతలివే! ఝార్ఖండ్లోని జాదుగూడ మైన్స్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది గ్రూప్ ఎ, బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. యూసీఐఎల్ ఉద్యోగాలు ఝార్ఖండ్లోని జాదుగూడ మైన్స్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది గ్రూప్ ఎ, బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించి, ఆఫ్లైన్ విధానంలో ఆగస్టు 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. * మొత్తం పోస్టుల సంఖ్య: 122. ➥గ్రూప్-ఎ: 44 పోస్టులు ➥ గ్రూప్-బి: 78 పోస్టులు పోస్టులు.. 1) జనరల్ మేనేజర్ 2) డిప్యూటీ జనరల్ మేనేజర్ 3) అడిషనల్ మేనేజర్ 4) అసిస్టెంట్ మేనేజర్ 5) డిప్యూటీ మేనేజర్ 6) చీఫ్ సూపరింటెండెంట్ 7) డిప్యూటీ సూపరింటెండెంట్ 8) అసిస్టెంట్ సూపరింటెండెంట్ 9) మేనేజర్ 10) కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ 11) సూపర్వైజర్ 12) ఫోర్మ్యాన్ 13) సైంటిఫిక్ అసిస్టెంట్ అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 18.08.2023 నాటికి పోస్టులను అనుసరించి 30 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా. వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2023.