News Monday, June 19, 2023 - 10:35

Select District: 
News Items: 
Description: 
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే! న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐపీపీబీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 18 పోస్టుల వారీగా ఖాళీలు.. ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్-ఐటీ): 30 వయోపరిమితి: 24- 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అనుభవం: 1 సంవత్సరం పని అనుమవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్(కన్సల్టెంట్- ఐటీ): 10 వయోపరిమితి: 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి. అనుభవం: 04 సంవత్సరాల పని అనుమవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్(సీనియర్ కన్సల్టెంట్-ఐటీ): 03 వయోపరిమితి: 35-45 సంవత్సరాల మధ్య ఉండాలి. అనుభవం: 06 సంవత్సరాల పని అనుమవం ఉండాలి. అర్హత: బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీత భత్యాలు: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్- ఐటీ) రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ) రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ) రూ.25,00,000. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2023.
Regional Description: 
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే! న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐపీపీబీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 18 పోస్టుల వారీగా ఖాళీలు.. ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్-ఐటీ): 30 వయోపరిమితి: 24- 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అనుభవం: 1 సంవత్సరం పని అనుమవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్(కన్సల్టెంట్- ఐటీ): 10 వయోపరిమితి: 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి. అనుభవం: 04 సంవత్సరాల పని అనుమవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్(సీనియర్ కన్సల్టెంట్-ఐటీ): 03 వయోపరిమితి: 35-45 సంవత్సరాల మధ్య ఉండాలి. అనుభవం: 06 సంవత్సరాల పని అనుమవం ఉండాలి. అర్హత: బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీత భత్యాలు: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్- ఐటీ) రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ) రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ) రూ.25,00,000. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2023.