News Thursday, May 25, 2023 - 16:48

Select District: 
News Items: 
Description: 
MSTC: ఎంఎస్టీసీ లిమిటెడ్లో 52 మేనేజ్మెంట్ ట్రైనీ&అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఎంఎస్టీసీ లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఎస్టీసీ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ&అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు Share: ఎంఎస్టీసీ లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 27 నుంచి జూన్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 52 * మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. 1. సిస్టమ్ జావా ప్రోగ్రామర్: 03 2. సిస్టమ్ నెట్ వర్కింగ్: 01 3. డాట్ నెట్: 02 4. ఆపరేషన్స్: 15 5. పీ&ఏ: 02 6. లా: 01 7. హిందీ: 03 8. ఎఫ్&ఏ: 25 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ సీఏ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: కనీసం 28-30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.05.2023. ➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.06.2023.
Regional Description: 
MSTC: ఎంఎస్టీసీ లిమిటెడ్లో 52 మేనేజ్మెంట్ ట్రైనీ&అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఎంఎస్టీసీ లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఎస్టీసీ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ&అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు Share: ఎంఎస్టీసీ లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 27 నుంచి జూన్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 52 * మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. 1. సిస్టమ్ జావా ప్రోగ్రామర్: 03 2. సిస్టమ్ నెట్ వర్కింగ్: 01 3. డాట్ నెట్: 02 4. ఆపరేషన్స్: 15 5. పీ&ఏ: 02 6. లా: 01 7. హిందీ: 03 8. ఎఫ్&ఏ: 25 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ సీఏ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: కనీసం 28-30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.05.2023. ➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.06.2023.