News Thursday, May 18, 2023 - 10:33

Select District: 
News Items: 
Description: 
NLC: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 103 నర్స్, పారామెడికల్ పోస్టులు- అర్హతలివే! తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో నర్స్, పారామెడికల్ ఉద్యోగాలు Share: తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది. వివరాలు.. మొత్తం ఖాళీలు: 103. * నర్స్, పారామెడికల్ పోస్టులు 1. మేల్ నర్సింగ్ అసిస్టెంట్: 36 2. ఫీమేల్ నర్సింగ్ అసిస్టెంట్: 22 3. మెటర్నిటీ అసిస్టెంట్: 05 4. పంచకర్మ(ఆయుర్వేదం) అసిస్టెంట్: 04 5. రేడియోగ్రాఫర్: 03 6. ల్యాబ్ టెక్నీషియన్: 04 7. డయాలసిస్ టెక్నీషియన్: 02 8. ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్: 05 9. ఫిజియోథెరపిస్ట్: 02 10. నర్సులు: 20 అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు రూ.486. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.236. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో మొత్తం100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 01 మార్కు ఉంటుంది. నెగటివ్ మార్కులు లేవు. రాత పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. జీతం: పోస్టుని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.36,000 వరకు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2023. దరఖాస్తుకు చివరి తేది: 01.06.2023.
Regional Description: 
NLC: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 103 నర్స్, పారామెడికల్ పోస్టులు- అర్హతలివే! తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో నర్స్, పారామెడికల్ ఉద్యోగాలు Share: తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) నర్స్, పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది. వివరాలు.. మొత్తం ఖాళీలు: 103. * నర్స్, పారామెడికల్ పోస్టులు 1. మేల్ నర్సింగ్ అసిస్టెంట్: 36 2. ఫీమేల్ నర్సింగ్ అసిస్టెంట్: 22 3. మెటర్నిటీ అసిస్టెంట్: 05 4. పంచకర్మ(ఆయుర్వేదం) అసిస్టెంట్: 04 5. రేడియోగ్రాఫర్: 03 6. ల్యాబ్ టెక్నీషియన్: 04 7. డయాలసిస్ టెక్నీషియన్: 02 8. ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్: 05 9. ఫిజియోథెరపిస్ట్: 02 10. నర్సులు: 20 అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు రూ.486. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.236. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో మొత్తం100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 01 మార్కు ఉంటుంది. నెగటివ్ మార్కులు లేవు. రాత పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. జీతం: పోస్టుని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.36,000 వరకు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2023. దరఖాస్తుకు చివరి తేది: 01.06.2023.