News Monday, May 8, 2023 - 11:17
Submitted by andhra on Mon, 2023-05-08 11:17
Select District:
News Items:
Description:
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 428 ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 428
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 327
* ఎలక్ట్రానిక్స్ - 164
* మెకానికల్ - 106
* కంప్యూటర్ సైన్స్ - 47
* ఎలక్ట్రికల్ - 07
* కెమికల్ - 01
* ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 02
అర్హత: ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.55000 చెల్లిస్తారు.
➥ ట్రెయినీ ఇంజినీర్: 101
* ఎలక్ట్రానిక్స్-100
* ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 01
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ అభ్యర్థులు రూ.400, ట్రెయినీ ఇంజినీర్ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.30000-రూ.40000 చెల్లిస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 85 మార్కులకు రాతపరీక్ష, 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. బెంగళూరు బెల్ కేంద్రంలోనే రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.05.2023. www.bel-india.in.
Regional Description:
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 428 ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 428
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్: 327
* ఎలక్ట్రానిక్స్ - 164
* మెకానికల్ - 106
* కంప్యూటర్ సైన్స్ - 47
* ఎలక్ట్రికల్ - 07
* కెమికల్ - 01
* ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 02
అర్హత: ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.55000 చెల్లిస్తారు.
➥ ట్రెయినీ ఇంజినీర్: 101
* ఎలక్ట్రానిక్స్-100
* ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 01
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్ అభ్యర్థులు రూ.400, ట్రెయినీ ఇంజినీర్ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.30000-రూ.40000 చెల్లిస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 85 మార్కులకు రాతపరీక్ష, 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. బెంగళూరు బెల్ కేంద్రంలోనే రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.05.2023. www.bel-india.in.