News Tuesday, February 21, 2017 - 09:39
Submitted by andhra on Tue, 2017-02-21 09:39
Select District:
News Items:
Description:
LED Tube lights distribution by Govt : ఇంధన పొదుపులో భాగంగా విద్యుత్ వినియోగదారులకు LED ట్యూబ్ లైట్లు పంపణి కార్యక్రమం చేపట్టనున్నట్లు ఇంధన మౌళిక వసతుల ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, తొలివిడతలో కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలోని వినియోగదారులకు LED ట్యూబ్ లైట్లు అందచేస్తామని తరువాత మిగిలిన అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. బయట మార్కెటులో రూ. 500 విలువ చేసే LED ట్యూబ్ లైట్ రూ. 230కే అందించనున్నామని తెలిపారు. ఇవి మామూలు ట్యూబ్ లైట్ల కంటే ఎక్కువ కాంతిని ఇస్తాయని మరియు మూడేళ్ళ గ్యారంటీ ఉంటుందని పేర్కొన్నారు.
Regional Description:
వినియోగదారులకు LED ట్యూబ్ లైట్లు : ఇంధన పొదుపులో భాగంగా విద్యుత్ వినియోగదారులకు LED ట్యూబ్ లైట్లు పంపణి కార్యక్రమం చేపట్టనున్నట్లు ఇంధన మౌళిక వసతుల ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, తొలివిడతలో కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలోని వినియోగదారులకు LED ట్యూబ్ లైట్లు అందచేస్తామని తరువాత మిగిలిన అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. బయట మార్కెటులో రూ. 500 విలువ చేసే LED ట్యూబ్ లైట్ రూ. 230కే అందించనున్నామని తెలిపారు. ఇవి మామూలు ట్యూబ్ లైట్ల కంటే ఎక్కువ కాంతిని ఇస్తాయని మరియు మూడేళ్ళ గ్యారంటీ ఉంటుందని పేర్కొన్నారు.