Disaster Alerts 13/06/2020

State: 
Andhra Pradesh
Message: 
ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా సరిహద్దులోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా జూన్ 15 నుంచి 17 వ తేదీ వరకు నర్సపూర్ నుంచి బారువా తీరం వరకు సముద్రంలో గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు నైరుతి దిశ నుంచి ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 17వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 
ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా సరిహద్దులోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంగా జూన్ 15 నుంచి 17 వ తేదీ వరకు నర్సపూర్ నుంచి బారువా తీరం వరకు సముద్రంలో గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు నైరుతి దిశ నుంచి ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 17వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Saturday, June 13, 2020 to Wednesday, June 17, 2020