ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని సముద్రతీర ప్రాంతాలలో మే 25 మరియు మే 26వ తేదీలలో సముద్రంలో గాలివేగం గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు నైరుతి దిశ నుంచి ఉంటుందని భారత వాతావరణశాఖ తెలియచేసినందు వలన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సచిస్తున్నాము.
ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని సముద్రతీర ప్రాంతాలలో మే 25 మరియు మే 26వ తేదీలలో సముద్రంలో గాలివేగం గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు నైరుతి దిశ నుంచి ఉంటుందని భారత వాతావరణశాఖ తెలియచేసినందు వలన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సచిస్తున్నాము.