పశ్చిమ విదర్భ ఒడిషా పరసర ప్రాంతాలలో ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర ఆంధ్రలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షములు కురిసే అవకాశం ఉంది మరియు సముద్రంలోపల గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
పశ్చిమ విదర్భ ఒడిషా పరసర ప్రాంతాలలో ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర ఆంధ్రలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షములు కురిసే అవకాశం ఉంది మరియు సముద్రంలోపల గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.