News Sunday, January 22, 2017 - 12:03
Submitted by andhra on Sun, 2017-01-22 12:03
Select District:
News Items:
Description:
IRCTC special train for Piligrimage - పుణ్యక్షేత్రాల సందర్శనకు IRCTC ప్రత్యేక రైలు : పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక రైలును నడపనున్నట్లు IRCTC ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలు మార్చి 8న విజయవాడలో బయలుదేరి 10న అలహాబాద్, 11,12వ తేదీలలో వారణాసి (కాశీ), 13వ తేదీన గయ, 14వ తేదీన కలకత్తా, 15న పూరీ, 16వ తేదీన కోణార్క్ ప్రాంతాలను చూపించి 17వ తేదీకి విజయవాడ చేరుకుంటుంది. ఒకొక్కరికి స్లీపర్ తరగతిలో రూ. 8360 (భోజనం మరియు వసతితో కలిపి) ఛార్జి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9701360632, 9701360675 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు లేదా విజయవాడలో ఒకటో నెంబరు ఫ్లాట్ ఫాం పై వున్న సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
Regional Description:
పుణ్యక్షేత్రాల సందర్శనకు IRCTC ప్రత్యేక రైలు : పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక రైలును నడపనున్నట్లు IRCTC ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలు మార్చి 8న విజయవాడలో బయలుదేరి 10న అలహాబాద్, 11,12వ తేదీలలో వారణాసి (కాశీ), 13వ తేదీన గయ, 14వ తేదీన కలకత్తా, 15న పూరీ, 16వ తేదీన కోణార్క్ ప్రాంతాలను చూపించి 17వ తేదీకి విజయవాడ చేరుకుంటుంది. ఒకొక్కరికి స్లీపర్ తరగతిలో రూ. 8360 (భోజనం మరియు వసతితో కలిపి) ఛార్జి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9701360632, 9701360675 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు లేదా విజయవాడలో ఒకటో నెంబరు ఫ్లాట్ ఫాం పై వున్న సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు.