ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఫణి తీవ్రమైన తుఫాను ప్రస్తుతం ఇది విశాఖపట్నంకు ఆగ్నేయంగా 560 కి.మీ దూరంలోను మరియు పూరీకి 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మే 1 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తదుపరి తూర్పు ఈశాన్య దిశగా తిరిగే ఒడిషాలో మే 3వ తారీఖున గోపలపూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని తీర ప్రాంతాలలో 1 వ తేదీ నుంచి సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు తీరం దాటే ప్రాంతంలో గంటకు 175 నుంచి 180 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. మే 1వ తేదీ నుంచి అన్ని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి మే 4వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఫణి తీవ్రమైన తుఫాను ప్రస్తుతం ఇది విశాఖపట్నంకు ఆగ్నేయంగా 560 కి.మీ దూరంలోను మరియు పూరీకి 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మే 1 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తదుపరి తూర్పు ఈశాన్య దిశగా తిరిగే ఒడిషాలో మే 3వ తారీఖున గోపలపూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని తీర ప్రాంతాలలో 1 వ తేదీ నుంచి సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు తీరం దాటే ప్రాంతంలో గంటకు 175 నుంచి 180 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. మే 1వ తేదీ నుంచి అన్ని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి మే 4వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము