ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఫణి తుఫాను తీవ్రమైన తుఫానుగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకు 770 కి.మీ దూరంలోను, మచిలీపట్నంకు 900 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మే 1 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తదుపరి తూర్పు ఈశాన్య దిశగా తిరిగే ఒడిషాలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీర ప్రాంతాలలో 1 వ తేదీ నుంచి సముద్రంలో అలల ఎత్తు 12 నుంచి 16 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు తీరం దాటే ప్రాంతంలో గంటకు 150 నుంచి 160 కి.మీ వేగంతో వీచే అవకాశముంది. మే 1వ తేదీ నుంచి కొన్ని తీరప్రాంతాలలో మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి మే 4వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఫణి తుఫాను తీవ్రమైన తుఫానుగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకు 770 కి.మీ దూరంలోను, మచిలీపట్నంకు 900 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మే 1 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తదుపరి తూర్పు ఈశాన్య దిశగా తిరిగే ఒడిషాలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీర ప్రాంతాలలో 1 వ తేదీ నుంచి సముద్రంలో అలల ఎత్తు 12 నుంచి 16 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు తీరం దాటే ప్రాంతంలో గంటకు 150 నుంచి 160 కి.మీ వేగంతో వీచే అవకాశముంది. మే 1వ తేదీ నుంచి కొన్ని తీరప్రాంతాలలో మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్యకారులు అప్రమత్తంగా ఉండి మే 4వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము