Disaster Alerts 04/12/2018

State: 
Andhra Pradesh
Message: 
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంగా కాకినాడ నుండి దుర్గరాజుపట్నం తీరం వరకు డిసెంబర్ 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు సముద్రంలో గాలి వేంగం 35 నుంచి 40 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంగా కాకినాడ నుండి దుర్గరాజుపట్నం తీరం వరకు డిసెంబర్ 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు సముద్రంలో గాలి వేంగం 35 నుంచి 40 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.