నైరుతి బంగాళాఖాతంలోని తమిళనాడు పరిసర ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో ముఖ్యంగా ఓడలరేవు నుంచి నెల్లూరు వద్ద దుర్గరాజు పట్నం తీరం వరకు 21వ తేదీ నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు సముద్రంలో గాలి వేంగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
నైరుతి బంగాళాఖాతంలోని తమిళనాడు పరిసర ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో ముఖ్యంగా ఓడలరేవు నుంచి నెల్లూరు వద్ద దుర్గరాజు పట్నం తీరం వరకు 21వ తేదీ నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు సముద్రంలో గాలి వేంగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.