పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని సముద్రతీర ప్రాంతములలో అక్టోబరు 28 ఉదయం నుంచి 29వ తేదీ రాత్రి వరకు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉంటుంది. ఈ ద్రోణి 29వ తేదీ నాటికి అల్పపీడనం గా మారే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని సముద్రతీర ప్రాంతములలో అక్టోబరు 28 ఉదయం నుంచి 29వ తేదీ రాత్రి వరకు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉంటుంది. ఈ ద్రోణి 29వ తేదీ నాటికి అల్పపీడనం గా మారే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.